- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మై డియర్ మార్కండేయ’ అంటూ.. అదిరిపోయిన ‘బ్రో’ ఫస్ట్ సింగిల్..!
సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో ది అవతార్’.

X
దిశ, సినిమా: సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో ది అవతార్’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'మై డియర్ మార్కండేయ’ అంటూ సాంగ్ మొత్తం పబ్ లో చిత్రీకరించారు. సాయి ధరమ్ తేజ్, పవన్ డాన్స్ మాస్ వైబ్స్ మ్యూజిక్ లో చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటలో ఊర్వశి రౌతేలా కూడా మెరవగా.. ఓవరాల్ గా అయితే ఓ డీసెంట్ మ్యూజిక్ నంబర్ ను అందించారు థమన్. ఇక ఈ మూవీ జూలై 28న రిలీజ్ కాబోతుంది.
Read More..
Next Story






