ప్రభాస్ కంటే షారుఖ్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడా?

by Disha Web Desk 23 |
ప్రభాస్ కంటే షారుఖ్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడా?
X

దిశ, సినిమా: ప్రస్తుతం సిని పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఎవరనే చర్చ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 1, 2’ మూవీ సూపర్ సక్సెస్ తర్వాత రెమ్యునరేషన్ పరంగా ప్రభాస్ టాప్ హీరోగా నిలిచాడు. ‘బాహుబలి’ తర్వాత తన మిగతా సినిమాలన్నింటి ప్రభాస్ రూ.120-150 కోట్ల మధ్య వసూలు చేస్తున్నారని టాక్. ఇక అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, పవన్, మహేష్, విజయ్ వంటి పెద్ద స్టార్లు రూ.70-100 కోట్ల మధ్య పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ సర్కిల్‌లో వినిపిస్తున్న నివేదికల ప్రకారం షారుఖ్ తన రెమ్యునరేషన్‌గా దాదాపు రూ. 200 కోట్లు తీసుకుంటున్నాడట. ఈ లెక్కన ప్రభాస్‌ను దాటినట్లుగా తెలుస్తుంది.

Also Read..

‘#ఎన్టీఆర్ 30’ షూటింగ్‌లో జాయిన్ అయిన బాలీవుడ్ హీరో

Next Story