'ఇండియన్-2': ముగిసిన తైవాన్ షెడ్యూల్

by Disha Web Desk 1 |
ఇండియన్-2: ముగిసిన తైవాన్ షెడ్యూల్
X

దిశ, వెబ్ డెస్క్: హిట్ చిత్రాల దర్శకుడు శంకర్, స్టార్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఇండియన్-2'. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఇప్పుడు మూవీకి సంబంధించి తైవాన్‌లో ప్రారంభమైన కీలక షెడ్యూల్‌ను ముగిసింది. తాజా అప్‌డేట్‌ ప్రకారం 'ఇండియన్-2' యూనిట్ త్వరలో తదుపరి మేజర్ షెడ్యూల్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లనుంది. ఆ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్ సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితర నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందింనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇవి కూడా చదవండి: Allu Arjun: ఎన్టీఆర్ ట్వీట్ పై స్పందించిన.. అల్లు అర్జున్‌ రిప్లై ఏమిచ్చాడో తెలుసా?

Next Story

Most Viewed