- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Rajinikanth ఫౌండేషన్ పేరిట మోసం.. భారీ మొత్తంలో నగదు దోచేసిన ముఠా
by Disha Web Desk 6 |

X
దిశ, వెబ్ డెస్క్: చెన్నైలోని రజినీకాంత్ ఫౌండేషన్ పేరిట భారీ మోసం జరిగింది. ఫేక్ అకౌంట్ సృష్టించి అమాయకులను మోసం చేశారని సమాచారం. అంతేకాకుండా ఏకంగా బాధితుల నుంచి రూ. 2 కోట్ల నగదు వసూలు చేశారు. ఆ విషయాన్ని తెలుసుకున్న రజీనికాంత్ ఫౌండేషన్ నిర్వాహకులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read: షూటింగ్ సెట్లో హీరోయిన్పై అత్యాచారయత్నం.. సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందంటే?
Next Story