- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘సింహాద్రి’ రీ రిలీజ్ కలెక్షన్స్.. వాళ్లకే ఇస్తామంటున్న మేకర్స్?
by Disha Web Desk 10 |
X
దిశ, సినిమా: తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ‘సింహాద్రి’ రీ రిలీజ్ కాబోతుంది. అయితే 4కే, డాల్బీ ఆట్మాస్ వెర్షన్లో రాబోతున్న సినిమా కలెక్షన్స్ను ఓ మంచి పనికోసం ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేదరికంతో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు ఈ డబ్బులను పంచేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట. డిస్ట్రిబ్యూటర్స్ సూచించిన అభిమానులకే ఈ సాయాన్ని అందించబోనున్నట్లు సమాచారం. కాగా గతంలో మహేష్ బాబు, బాలయ్య, పవన్ సినిమాల రీ రిలీజ్కు వచ్చిన డబ్బులను ఇలాగే పంచేశారట.
Also Read..
మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి.. నటి కరాటే కళ్యాణికి మంచు విష్ణు నోటీస్
Next Story