‘సింహాద్రి’ రీ రిలీజ్ క‌లెక్షన్స్‌.. వాళ్లకే ఇస్తామంటున్న మేకర్స్?

by Disha Web Desk 10 |
‘సింహాద్రి’ రీ రిలీజ్ క‌లెక్షన్స్‌.. వాళ్లకే ఇస్తామంటున్న మేకర్స్?
X

దిశ, సినిమా: తారక్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 20న ‘సింహాద్రి’ రీ రిలీజ్ కాబోతుంది. అయితే 4కే, డాల్బీ ఆట్మాస్ వెర్షన్‌లో రాబోతున్న సినిమా క‌లెక్షన్స్‌ను ఓ మంచి ప‌నికోసం ఉప‌యోగించ‌బోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేద‌రికంతో బాధ‌ప‌డుతున్న ఎన్టీఆర్ అభిమానుల‌కు ఈ డబ్బులను పంచేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట. డిస్ట్రిబ్యూట‌ర్స్ సూచించిన అభిమానుల‌కే ఈ సాయాన్ని అందించ‌బోనున్నట్లు సమాచారం. కాగా గతంలో మహేష్ బాబు, బాలయ్య, పవన్ సినిమాల రీ రిలీజ్‌కు వచ్చిన డబ్బులను ఇలాగే పంచేశారట.

Also Read..

మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి.. నటి కరాటే కళ్యాణికి మంచు విష్ణు నోటీస్

Next Story

Most Viewed