- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సాంప్రదాయంగా శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్ తిరుమలలో పర్యటించారు. శుక్రవారం ఉదయం సాంప్రదాయ వస్త్రాల్లో శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి మహేశ్వరితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల అధికారులు వారికి ఘన స్వాగతం పలిశారు. అంతరం ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, ప్రస్తుతం జాన్వీ యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.
#WATCH | Andhra Pradesh | Actress Janhvi Kapoor visits Sri Venkateswara Swami Temple in Tirumala to offer prayers. pic.twitter.com/ujbv32kNM7
— ANI (@ANI) January 5, 2024
Next Story