- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలీవుడ్కి ఊరట.. వంద కోట్ల క్లబ్లో Drishyam 2
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్ డెస్క్: వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్ సినిమా పరిశ్రమకి ఊరట లభించింది. అజయ్ దేవ్గన్ హీరోగా నటించిన దృశ్యం సినిమాకి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం-2 విడుదలైన తొలి వారంలో రూ.100 కోట్లు వసూలు చేసి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీయా, టబూ, అక్షయ్ ఖన్నా, మృనాల్ జాదవ్, ఇషితా దత్తా ప్రధాన పాత్రదారులుగా నటించారు. కాగా తెలుగు దృశ్యం తొలి భాగంలో వెంకటేశ్, మీనా నటించిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ బాలీవుడ్ సినిమాకి బ్రహ్మస్త్ర కలెక్షన్స్ కొంత ఊపునిచ్చాయి. తర్వాత దృశ్యం -2 ఆశించిన ఫలితాలు రాబట్టగలిగింది.
- Tags
- drishyam 2
Next Story