- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటి పూనమ్ కౌర్ గురువారం మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లో ఈటల దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాంతికి చిహ్నంగా చెప్పుకొనే పావురాలను ఎగురవేశారు. అయితే, ఇందులో రాజకీయం ఏమీ లేదని, హుజురాబాద్ బైపోల్లో ఈటల ఎమ్మెల్యేగా గెలవడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు పూనమ్ వచ్చినట్లు నేతలు చెబుతున్నారు.
Next Story