వైద్య పరీక్షల కోసం 10మందిని ఆస్పత్రికి తరలింపు

by  |

దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలో ఓ మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో 10మంది కుటుంబ సభ్యులను అధికారులు కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామాన్ని తహసీల్దార్ మరళీకృష్ణ, డాక్టర్ శారదా సందర్శించారు.

Next Story