- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తన భర్త రాజును పోలీసులే తీసుకెళ్లి హత్య చేశారని సైదాబాద్ హత్యాచార నిందితుడి భార్య మౌనిక ఆరోపించారు. తన భర్త అత్యాచారాలకు పాల్పడే వ్యక్తి కాదని, ఒకవేళ అత్యాచారం చేసినా న్యాయపరంగా శిక్షించాలని ఆమె అన్నారు.
తన భర్త ఇన్ని రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, ఆయనను చిత్రహింసలకు గురి చేసి చంపేశారని కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త శవాన్ని తనకు అప్పగించాలని పోలీసులను కోరారు. రాజు తల్లి సైతం పోలీసులపై ఆరోపణలు చేశారు. తన కుమారుడు ఏమీ తెలియని అమాయకుడని, పోలీసులే పొట్టన పెట్టుకున్నారని విమర్శలు చేశారు.
ఇవి కూడా చదవండి:
ట్రాక్పై రాజు డెడ్ బాడీ.. ప్రత్యేక్ష సాక్షులు ఏం చెప్పారంటే..?
రాజు డెడ్బాడీపై డౌట్.. చిన్నారి పేరెంట్స్ ఏం అంటున్నారంటే..
- Tags
- Mounika
Next Story