విడాకులు అడిగాడని.. భార్య ఆత్మహత్య

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఏడేళ్ల కొడుకు నిశాంత్‌కు విషమిచ్చి తల్లి లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త విడాకుల నోటీసు పంపించడంతో మనస్తాపం చెందిన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

విడాకులు అడిగాడని.. భార్య ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఏడేళ్ల కొడుకు నిశాంత్‌కు విషమిచ్చి తల్లి లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త విడాకుల నోటీసు పంపించడంతో మనస్తాపం చెందిన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

విషయం తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story