- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : పంజాగుట్టలో వెలుగుచూసిన చిన్నారి హత్య కేసును ఎట్టకేలకు స్థానిక పోలీసులు శనివారం ఛేదించారు. ఈ మర్డర్ చేసింది కన్నతల్లే అని నిర్దారణకు వచ్చారు. ఓల్డ్ సిటీకి చెందిన ఖాదర్ అనే వ్యక్తితో కలిసి కూతురిని హత్య చేసినట్టు తల్లి హీనా బేగం విచారణలో అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.
మద్యానికి బానిస అయిన హీనా తన పిల్లలను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మేజర్ నగరాల్లో భిక్షాటన చేయిస్తున్నట్టు విచారణలో తేలింది. చిన్న కూతురిని కూడా భిక్షాటన చేయాలని చెప్పడంతో అందుకు ఆమె నిరాకరించడంతో ఖాదర్తో కలిసి కూతురును నేలకేసి కొట్టినట్టు నిందితురాలు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story