- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త మరో మహిళతో వెళ్లాడని..
<p>దిశ, వెబ్డెస్క్ : `ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కూతురును నీటి కుంటలో తోసేసి, తానూ అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని ఆలూరులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. తన భర్త వేరే మహిళతో వెళ్లిపోవడంతో భార్య మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే కూతురు జ్ఞానేశ్వరిని మొదట నీటి కుంటలో తోసి, తల్లి శిల్ప కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : 'ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కూతురును నీటి కుంటలో తోసేసి, తానూ అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని ఆలూరులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. తన భర్త వేరే మహిళతో వెళ్లిపోవడంతో భార్య మనస్తాపానికి గురైంది.
ఈ నేపథ్యంలోనే కూతురు జ్ఞానేశ్వరిని మొదట నీటి కుంటలో తోసి, తల్లి శిల్ప కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
Next Story






