- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షడు కరోనా టెస్టుల విషయమై మరో ప్రకటన చేశారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా అమెరికాలో మాదిరిగా కరోనా టెస్టులు చేయలేదని వివరించారు. ఆ దేశంలో 65 మిలియన్ల మందికి కొవిడ్ టెస్టులు చేసినట్లు ఆయన వివరించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత భారీ స్థాయిలో పరీక్షలు చేయలేదని చెప్పుకొచ్చారు. 11 బిలియన్ల పరీక్షలు చేసి భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తదన్న నమ్మకం తనకు ఉందని ట్రంప్ భరోసా ఇచ్చారు.
Next Story