- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 22,204 కేసులు నమోదవ్వగా.. 85 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,06,232కి చేరుకోగా.. మరణాల సంఖ్య 8,374కి చేరుకుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రి కర్ఫ్యూతో పాటు నేటి నుంచి మధ్యాహ్నం కర్ఫ్యూను కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Next Story