- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 20,034 కేసులు నమోదయ్యాయి. ఇక కొత్తగా 87 మంది చనిపోయినట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైరస్ నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరుగుతుందని, కొత్త ఆస్పత్రుల కోసం రూ.346 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యం కోసం 21,850 బెడ్లు ఉన్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
Next Story