ఏపీలో 20 వేలకుపైగా కేసులు

by  |
ఏపీలో 20 వేలకుపైగా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 20,345 కేసులు నమోదవ్వగా.. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 13,22,934కి చేరుకుంది. కొత్తగా 108 మంది మరణించగా.. ఇప్పటివరకు ఏపీలో 8,899 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,95,102 ఉండగా.. 11,18,933 మంది డిశ్చార్జ్ అయ్యారు.


Next Story

Most Viewed