- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
బెంగళూరు : కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటకలో లక్షకు పైగా డోసులు వృథా అయ్యాయి. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో సరాసరిగా 2.29 శాతం చొప్పున డోసులు వేస్ట్ అయినట్టు ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ జాబితాలో అత్యధికంగా 22,196 (12.66శాతం) డోసులు వేస్టేజీతో బగల్కోట్ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో 17,028(8.01%)తో హసన్ జిల్లా ఉంది.
Next Story