- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 1వ తేదీనాటికి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశమున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. గతంలో జూన్ 5వ తేదీనాటికి ఈ రాష్ట్రంలోకి చేరవచ్చునని వెల్లడించిన ఐఎండీ తాజాగా, అంతకుముందే ప్రవేశించవచ్చునని అంచనా వేసింది. ఆగ్నేయం, తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ఫలితంగా రుతుపవనాలు వేగంగా మనదేశంలోకి ప్రవేశించవచ్చునని వివరించింది. బుధవారం నుంచి ఈ పరిస్థితులు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే జూన్ 1వ తేదీనాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు తెలిపింది.
Next Story