- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇకపై తన కస్టమర్లకు నగదు లావాదేవీలకు సంబంధించిన సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన అన్ని అనుమతులను గురువారం భారత ప్రభుత్వం నుంచి పొందినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఫేస్బుక్ సీఈవో మార్గ్ జుకర్ బర్గ్ స్వయంగా మనదేశంలోని వాట్సాప్ వినియోగదారులకు వెల్లడించారు.
ఈ నూతన సదుపాయం ప్రకారం.. ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ ద్వారా ఎలాగైతే నగదు ట్రాన్స్ఫర్ చేయవచ్చో సరిగ్గా అలాగే వాట్సాప్లో కూడా పంపించుకోవచ్చును. డిజిటల్ విధానంలో భాగంగా ఫోన్ కాంటాక్టులో ఉన్న వారికి ఒక మెసేజ్ పంపించినంత సులభంగా డబ్బులను బదలాయింపు చేసుకోవచ్చునని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరల్లోనే తెలియజేస్తామని సీఈవో జుకర్ బర్గ్ తెలిపారు.
https://drive.google.com/file/d/146w2SUmaqwvXP32rWOe5B-rAZ-hDafgJ/view