- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పారిశుధ్య కార్మికులు నిరంతరం విధులకు హాజరవుతూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించిన సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న కూతురు సోనికా రెడ్డి నోట్ల దండలతో వారిని ఘనంగా సత్కరించారు. పరిశుభ్రమైన వాతావరణం లేకపోతే మరిన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వెల్లడించారు. జీపీ కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. విపత్కర పరిస్థితుల్లో జీపీ కార్మికులు లేకపోతే మరికొంత మంది రోగాల బారిన పడి ఉండేవారని సోనికారెడ్డి వివరించారు.
tags ; corona, lockdown, money garland, gp workers, karimnagar
Next Story