- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: చిత్రపరిశ్రమను కరోనా వదలడం లేదు. ఇప్పటీకే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో మలయాళ నటి కరోనా బారిన పడినట్లు తెలిపింది. ప్రముఖ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. “మీరు చూస్తున్నది కొత్తగా కరోనా బారిన పడిన పేషేంట్ ని… నేను రోజు మాస్క్ ధరించాను.. శానిటైజ్ చేసుకున్నాను.. సామజిక దూరం పాటించాను. కానీ ఏదో ఒక సమయంలో, ఇది నా “సాధారణ జీవితాన్ని” ఎలా ప్రభావితం చేస్తుందోనని నేను కొంచెం అలసిపోయాను…తేలికగా తీసుకున్నాను..అందుకే నేను ఇక్కడ ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తానూ కేరళలోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపోతే ఈ భామ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. అంతేకాకుండా తెలుగులో సత్యదేవ్ సరసన ‘గాడ్సే’ చిత్రంలో కూడా నటిస్తుంది.