- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన మొయినుద్దీన్ మూడు రోజుల క్రితం స్నానం చేయడానికి దాతర్పల్లి సమీపంలోని కాలువలోకి దిగాడు. స్నానం చేస్తూ కాలువలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలించిన ఆచూకీ లభించలేదు. గురువారం కోనాపూర్ పంప్ హౌస్ వద్ద అతని శవం తేలడంతో గజ ఈతగాళ్ల సహాయంతో బయటకు తీశారు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం తదితరులు బాధితుడి కుటంబాన్ని ఓదార్చి, ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు.
Next Story