బెంగాలీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మోడీ

by  |
బెంగాలీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ.. సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మోడీ.. ట్విట్టర్​ వేదికగా బెంగాలీలకు శుభాకాంక్షలు చెప్పారు. లునీసోలార్​ బెంగాలీ క్యాలెండర్​ ప్రకారం వైశాఖ్​ మాసం మొదటి రోజున బంగాల్​ ప్రజలు ‘పోయిలా బోయిషాక్’ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారికి మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సంరలో బెంగాల్​ పురోగతి చెందుతుందని ఆకాంక్షిస్తున్నానని మోడీ అన్నారు.

Next Story

Most Viewed