- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: లాక్డౌన్ సమయంలో పలుమార్లు అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానుండటం చర్చనీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, పలు రాష్ట్రాలు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తు్న్న క్రమంలో సీఎంలతో మోదీ సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 17న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
ఈ సమావేశంలో పెరుగుతున్న కరోనా కేసుల అంశం గురించి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది . అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్కి సంబంధించి పలు సూచనలు చేసే అవకాశమున్నట్లు సమాచారం.
Next Story