- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి మోడీ అధ్యక్షత వహించనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ ఘనత అందుకున్న తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించనున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. వర్చువల్గా జరుగనున్న ఈ కార్యక్రమంలో శాంతి స్థాపన, ఉగ్రవాద నిర్మూళన, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై మోడీ మాట్లాడనున్నారు.
Next Story