- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా సమయంలోనూ ఐటీ రంగం 2 శాతం వృద్ది: మోడీ
<p>దిశ,వెబ్డెస్క్: నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ సదస్సును ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు. మూడు రోజులు సాగే ఈ సదస్సును ఆయన వర్చువల్గా ప్రారంభించారు. సదస్సులో 30 దేశాలకు చెందిన 1600 మంది పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా సమయంలోనూ ఐటీ రంగం 2 శాతం వృద్ది చెందిందని తెలిపారు. ఐటీ రంగం ఆదాయం 4 బిలియన్ల డాలర్లు పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.</p>

X
దిశ,వెబ్డెస్క్: నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ సదస్సును ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు. మూడు రోజులు సాగే ఈ సదస్సును ఆయన వర్చువల్గా ప్రారంభించారు. సదస్సులో 30 దేశాలకు చెందిన 1600 మంది పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా సమయంలోనూ ఐటీ రంగం 2 శాతం వృద్ది చెందిందని తెలిపారు. ఐటీ రంగం ఆదాయం 4 బిలియన్ల డాలర్లు పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Next Story






