హెలికాప్టర్ ప్రమాదంపై మోడీ క్యాబినెట్ అత్యవసర భేటీ

by  |
హెలికాప్టర్ ప్రమాదంపై మోడీ క్యాబినెట్ అత్యవసర భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నేతృత్వంలో కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానికి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటించనున్నారు.

Next Story