- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో డబ్బుల కోసం ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టు తిరగకుండా ఉండేందుకు ప్రయివేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వినూత్న ఆలోచన చేసింది.తన కస్టమర్లకు సేవలందించేందుకు ఇంటివద్దకే మొబైల్ ఏటీఎం సర్వీసులను పంపిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, చెన్నై వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీఐసీఐ ప్రకటించింది. అయితే ఈ రకమైన సేవల పట్ల ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, త్వరలోనే ఇతర నగరాలకు కూడా ఈ మొబైల్ ఏటీఎం సేవలను విస్తరిస్తామని బ్యాంకింగ్ దిగ్గజం తెలిపింది.
Tags: carona, lock down, mobile atm, icici, delhi, chennai
Next Story