- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: నగరంలో ఆకలితో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని అమీర్పేటలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆకలి సమస్య ఏర్పడరాదనే ఉధ్దేశంతో అన్ని ప్రాంతాల్లో అన్నపూర్ణ కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు.
Tags: Telangana, Hyderabad, GHMC, Annapurna
Next Story