మొబైల్ అన్నపూర్ణ పథకం ప్రారంభం

by  |
మొబైల్ అన్నపూర్ణ పథకం ప్రారంభం
X

దిశ, హైదరాబాద్: న‌గ‌రంలో ఆక‌లితో ఏ ఒక్కరూ ఇబ్బంది ప‌డ‌కూడదని ప్ర‌భుత్వం ఆకాంక్షిస్తున్న‌ట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‎లో అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని అమీర్‌పేటలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆక‌లి స‌మ‌స్య ఏర్ప‌డ‌రాద‌నే ఉధ్దేశంతో అన్ని ప్రాంతాల్లో అన్నపూర్ణ కేంద్రాల‌ను నెల‌కొల్పిన‌ట్లు తెలిపారు.

Tags: Telangana, Hyderabad, GHMC, Annapurna

Next Story

Most Viewed