కల్వకుంట్ల కవితను కలిసిన పలువురు కొత్త ఎమ్మెల్సీలు

by  |
కల్వకుంట్ల కవితను కలిసిన పలువురు కొత్త ఎమ్మెల్సీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో పలువురు ఎమ్మెల్సీలు ఆదివారం కలిశారు. ఆమెను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు తాత మధు, దండె విఠల్ , తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్,తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ బాలరాజు యాదవ్ ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.



Next Story

Most Viewed