- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొల్లకురుమల అభివృద్ధికి పెద్దపీట వేశామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఎమ్మెల్సీ కవితను గొల్లకురుమ కులస్తులు కలిసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. త్వరలోనే భారీ ఎత్తున గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
Next Story