- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఓటు వేసి దీవించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత గ్రేటర్ ప్రజలను కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో పురోగతి సాధించిందని ఆమె చెప్పారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్ వాసుల కష్టాలు తీర్చేందుకు, సరైన మౌలిక వసతులు కల్పించాలంటే గులాబీ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వాలని కల్వకుంట్ల కవిత కోరారు.
Next Story