- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జాక్రానపల్లి మండలం కలిగోట్లో జరిగిన బంగారు బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ వేడుకల్లో స్వయంగా బతుకమ్మ పాటలు పాడిన ఎమ్మెల్సీ కవిత.. చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ అంటూ పాటపాడుతూ ఆడబిడ్డలందరిలో ఉత్సాహాన్ని నింపారు. దాదాపు 5 వేల మందికి పైగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఉంటే, ఆడపిల్లలలంతా కేరింతలు కొడుతూ కవితని అనుసరించారు. వేలాది మంది ఆడబిడ్డలు ఎనలేని ఉత్సాహంతో బతుకమ్మ ఆడుతుంటే, ప్రాంగణం మొత్తం సరికొత్త శోభను సంతరించుకుంది.
Next Story