నిధులు మంజూరు చేయండి.. మంత్రి హరీశ్‌ను కలిసిన ఎమ్మెల్యే విఠల్

by Chintha Aamani |   (  Updated:2021-08-24 03:21:14  IST  )

<p>దిశ, ముధోల్ : ప్రతీ వర్షాకాలం గుండేగావ్ గ్రామం వరదనీటితో ముంపునకు గురవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసే క్రమంలో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావుని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిశారు. భైంసా మండలంలోని గుండేగావ్ గ్రామం పునరవాసం కొరకు ఇరిగేషన్ శాఖ పంపిన ప్రపోజల్‌ను ఆమోదించి నిధులు మంజూరు చేయాలని కోరారు.</p>

నిధులు మంజూరు చేయండి.. మంత్రి హరీశ్‌ను కలిసిన ఎమ్మెల్యే విఠల్
X

దిశ, ముధోల్ : ప్రతీ వర్షాకాలం గుండేగావ్ గ్రామం వరదనీటితో ముంపునకు గురవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసే క్రమంలో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావుని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిశారు. భైంసా మండలంలోని గుండేగావ్ గ్రామం పునరవాసం కొరకు ఇరిగేషన్ శాఖ పంపిన ప్రపోజల్‌ను ఆమోదించి నిధులు మంజూరు చేయాలని కోరారు.

Next Story