- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: ఆపదలో ఉన్న వారికి ప్రతీ ఒక్కరూ తమవంతుగా సాయం అందజేయాలని ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. భద్రాచలంలో సోమవారం ఎమ్మెల్యే దాదాపు వెయ్యి మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. నిరుపేదలను ఆదుకునేందుకు తనవంతుగా కృషి చేస్తున్నానని అన్నారు. చాలామంది వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు అభాగ్యులను ఆదుకునేందుకు ముందుకురావడం అభినందనీయమని కొనియాడారు. భద్రాచలంలో ఎవరికి ఎలాంటి కష్టమొచ్చినా 24గంటలు తాను వారికి అందుబాటులో ఉంటానని తెలిపారు. లాక్డౌన్ను ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటించాలని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
tag: MLA Veeraiah, distributed, essentials, bhadrachalam
Next Story