- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: నిమ్మగడ్డకు పిచ్చి ముదిరిపోయిందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. నిమ్మగడ్డ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆయన మండిపడ్డారు. ఫిర్యాదులు వస్తే పరిశీలించాలే కానీ గృహ నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పగానే నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఏకగ్రీవాలనేవి కాసు బ్రహ్మనందరెడ్డి కాలం నుంచే ఉన్నాయని చెప్పారు. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలకు జీవో ఇచ్చింది చంద్రబాబేనని గుర్తు చేశారు.
Next Story