- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జమ్మికుంట : మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే, ఇల్లందకుంట ఇంచార్జ్ సుంకే రవిశంకర్ ఫైర్ అయ్యారు. మంత్రివర్గంలో ఈటల ఉన్నప్పుడు దళితులపై ఎందుకు మాట్లాడలేదని రవిశంకర్ ప్రశ్నించారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
CMOలో దళితులు లేరని చెబుతున్న ఈటలకు మతిభ్రమించిందని, సీఎస్ సోమేశ్ కుమార్ దళితుడు అన్న విషయం ఈటల మరిచిపోయారని మండిపడ్డారు. ఈటల తన సొంత డబ్బా కొట్టుకోవడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయిందని అన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దళితుల కోసం సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులు మంజూరు చేశారని, కొందరు విద్యార్థుల ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే సహాయం కూడా అందజేశారని గుర్తు చేశారు.
Next Story