- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నర్సంపేట టౌన్: తుది దశలో ఉన్న రామప్ప – పాకాల చెరువు ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ప్రాజెక్టులు కూడా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నాయని, త్వరలోనే ప్రారంభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పైలాన్ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన క్షేత్ర స్థాయిలో పనులు ముగింపు దశలో ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టుతో రైతుల నీళ్ల కష్టాలు తీరుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.
Next Story