- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల్, మోతె, భూంపల్లి గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన రైతుల కుటుంబాలకు శనివారం రైతు బీమా పత్రాలను అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం హర్షణీయం అన్నారు. కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించాలన్నారు. పెళ్లి కార్యక్రమాల్లో తక్కువ మంది బంధువులు ఉండేలా చూసుకోవాలన్నారు.
Next Story