- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుబ్బాక : దుబ్బాక నుండే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ది అంతా ముత్యంరెడ్డి హయాంలో జరిగిందే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదని ఆమె విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమి లేదని అన్నారు. నిరుపేదలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అన్నారు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.
Next Story