- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: లాక్ డౌన్ సందర్భంగా కూలి పని చేసుకుని జీవనం సాగించే 200 కుటుంబాలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల లాక్ డౌన్ విధించాయని తెలిపారు. ప్రజలందరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండి కరోనా మహమ్మారిని దేశం నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి పాల్గొన్నారు.
Tags: MLA seethakka, essential goods, labourers, lockdown, curfew, corona, virus,
Next Story