- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఒకవైపు నటన మరోవైపు రాజకీయాలలో బిజీబిజీగా ఉన్న రోజా ఈ మధ్య వీలు దొరికినప్పుడల్లా తన నియోజకవర్గంలో ఆట పాటలతో హల్ చల్ చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవల కాలంలో కబడ్డీ ప్లేయర్గా అవతారమెత్తిన రోజా, వాలీబాల్ ప్లేయర్గా మరో అవతారం ఎత్తారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుత్తూరు మండల వాలీబాల్ పోటీలను ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కార్యకర్తల సమక్షంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడుతు క్రీడాకారుల్లో నూతనోత్సాహాం నింపారు. నవంబర్ 17న రోజా పుట్టిన రోజు సందర్భంగా ‘రోజా చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ వాలీబాల్ పోటీలు నవంబర్ 1 నుంచి 16 వరకు కొనసాగనున్నాయి.
Next Story