దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి..

by  |
దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి..
X

దిశ ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన జిలమోని జంగయ్య, అనారోగ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వైద్యం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, 2 లక్షల 50వేల రూపాయలు మంజూరు చేయించాడు. ఎల్ఓసీ చెక్కును, జంగయ్య కుటుంబ సభ్యులకు అందజేసిన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed