- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన జిలమోని జంగయ్య, అనారోగ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వైద్యం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, 2 లక్షల 50వేల రూపాయలు మంజూరు చేయించాడు. ఎల్ఓసీ చెక్కును, జంగయ్య కుటుంబ సభ్యులకు అందజేసిన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Next Story