- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం మండల రైతుల జీవనోపాధి అయిన సదర్మాట్ ఆయకట్టు నీటిని మంగళవారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు రైతులు కాలువ ద్వారా వచ్చే సాగునీటిని చెరువులు, కుంటలు నింపుకోవాలని ఆమె సూచించింది. వ్యవసాయ అధికారుల సలహా మేరకు పంటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, గాజుల గంగన్న, గజేందర్, రామ్ నాయక్, సి.హెచ్. వెంకట్రావు, జంగిలి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story