- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: మంత్రి కేటీఆర్ను మంగళవారం ఎమ్మెల్యే రేఖనాయక్, ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అంకం రాజేందర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిశారు. కొత్తగా ఏర్పడ్డ ఖానాపూర్ మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్తో పాటు కార్యాలయ సిబ్బందిని నియమించి, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఖానాపూర్ మండలంలోని కొత్తపేట్ పాఠశాల నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
Next Story