- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. అంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్ జలాల విడుదలతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం, కల్లెపల్లి గ్రామాల చెరువులు నిండాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చెరువులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గోదావరి జలాలతో తెలంగాణలో ఇక సిరులు పండుతాయన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణాంలో ఇది ఒక భాగమన్నారు.
Next Story