- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని రక్షించుకోవడానికి ఇదే మార్గం అని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇండ్లకూ ఇదే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నికల వరకే రాజకీయాలు… ఆ తర్వాత సంక్షేమ పథకాలు అందరికీ అందించేలా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఇప్పటి నుంచి మూడేండ్ల వరకు టీఆర్ఎస్ మెంబర్ షిప్ ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అని అన్నారు.
Next Story