- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, సిబ్బంది సేవలను వెలకట్టలేమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సోమవారం ఇసామియాబజార్లోని యూపీహెచ్ఓ సిబ్బందికి ఎమ్మెల్యే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ.. కరోనా మహమ్మారి బారిన పడిన వారికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు, సిబ్బంది వైద్యం అందిస్తున్నారని, దీంతో వారికి చేయూతనందించాలనే సంకల్పంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రేటర్ నాయకులు శైలేందర్ యాదవ్, ఎస్పీహెచ్ఓ డాక్టర్ పద్మజ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర, మమత, రాధిక, మరియమ్మ, శారద, జయలక్ష్మి, కవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Next Story