- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, కమ్యూనిస్టు యోధుడు సున్నం రాజయ్య ఆకస్మిక మరణంపై ప్రస్తుత భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజయ్య భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మంగళవారం భద్రాచలంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో కలసి నివాళ్లర్పించారు.
Next Story